ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Bapatla | గ్రానైట్​ క్వారీలో ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

    Bapatla | గ్రానైట్​ క్వారీలో ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Bapatla | ఆంధ్రప్రదేశ్​లోని బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ గ్రానైట్​ క్వారీలో (Granite quarry) అంచు విరిగి పడడంతో ఆరుగురు కార్మికులు మృతి చెందారు. బాపట్ల జిల్లా బల్లికురవ సమీపంలో సత్య కృష్ణ గ్రానైట్‌ క్వారీ ఉంది. ఈ క్వారీలో ఆదివారం కార్మికులు పని చేస్తున్నారు. ఈ క్రమంలో బండరాళ్లు విరిగిపడడంతో ఆరుగురు మృతి చెందారు.

    గ్రానైట్​ క్వారీలో ప్రమాద సమాచారం అందుకున్న​ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు (Rescue Operation) చేపట్టారు. నలుగురి మృతదేహాలను వెలికి తీశారు. ప్రమాద సమయంలో క్వారీలో 16 మంది కార్మికులు పని చేస్తున్నారు. వీరంతా ఒడిశాకు చెందిన వారని సమాచారం. ఈ ఘటనలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్వారీ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.

    READ ALSO  Banakacherla Project | బనకచర్లపై రాజ్యసభలో కేంద్రం కీలక ప్రకటన

    Bapatla | సీఎం చంద్రబాబు ఆరా

    బాపట్ల జిల్లాలో జరిగిన క్వారీ ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu) స్పందించారు. ఘటనపై ఆయన అధికారులతో మాట్లాడారు. వివరాలు ఆరా తీశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలనపై విచారణ చేపట్టాలని అధికారులకు సూచించారు.

    Latest articles

    Rural MLA Bhupathi Reddy | కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక ఎంతో ప్రగతి సాధించాం..

    అక్షరటుడే, ఆర్మూర్: Rural MLA Bhupathi Reddy | రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎంతో ప్రగతి...

    Minister Seethakka | కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం..

    అక్షరటుడే, బాన్సువాడ: Minister Seethakka | కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్​ఛార్జి...

    Chevella | బర్త్​ డే పార్టీలో డ్రగ్స్​.. ఆరుగురు ఐటీ ఉద్యోగుల అరెస్ట్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chevella | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో డ్రగ్స్​ వినియోగం పెరిగిపోతోంది. పార్టీలు, పబ్​లు అంటూ...

    GP Secretaries | 15 మంది పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్‌.. 47 మంది ఎంపీవోలకు నోటీసులు.. ఎందుకో తెలుసా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : GP Secretaries | ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 15 మంది పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్​ చేసింది....

    More like this

    Rural MLA Bhupathi Reddy | కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక ఎంతో ప్రగతి సాధించాం..

    అక్షరటుడే, ఆర్మూర్: Rural MLA Bhupathi Reddy | రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎంతో ప్రగతి...

    Minister Seethakka | కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం..

    అక్షరటుడే, బాన్సువాడ: Minister Seethakka | కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్​ఛార్జి...

    Chevella | బర్త్​ డే పార్టీలో డ్రగ్స్​.. ఆరుగురు ఐటీ ఉద్యోగుల అరెస్ట్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chevella | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో డ్రగ్స్​ వినియోగం పెరిగిపోతోంది. పార్టీలు, పబ్​లు అంటూ...