ePaper
More
    HomeతెలంగాణACB raids | కడెం తహశీల్దార్​ కార్యాలయంలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సర్వేయర్

    ACB raids | కడెం తహశీల్దార్​ కార్యాలయంలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సర్వేయర్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: ACB raids | నిర్మల్ జిల్లాలో అవినీతి అధికారి ఏసీబీకి పట్టుబడ్డాడు. పట్టా మార్పిడికోసం లంచం తీసుకుండగా అడ్డంగా దొరికాడు.

    నిర్మల్ జిల్లాలోని (Nirmal district) కడెం తహశీల్దార్​ కార్యాలయంలో (Kadem Tahsildar office) శనివారం అనిశా అధికారులు సోదాలు చేశారు. ఓ రైతు నుంచి సర్వేయర్ పవార్ ఓమాజీ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. పట్టామార్పిడి విషయంలో ఓ రైతు నుంచి రూ. 20వేలు డిమాండ్ చేశాడు. అయితే అంత ఇచ్చుకోలేనని రూ.7వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనంతరం లంచం ఇవ్వడం ఇష్టంలేని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో తహశీల్దార్​ కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా సర్వేయర్ ఓమాజీని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...