ePaper
More
    Homeక్రైంACB Raid | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈ

    ACB Raid | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raid | ట్రాన్స్​ఫార్మర్ transformer​ ఏర్పాటు చేయడానికి లంచం అడిగిన ఏఈని ఏసీబీ acb అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్ hyderabad​లోని ప్రగతి నగర్ pragathi nagar​కు చెందిన వ్యక్తి తన ప్లాట్​లో 63కేవీ ట్రాన్స్​ఫార్మర్​, తొమ్మిది విద్యుత్​ మీటర్లు ఏర్పాటు చేయాలని టీజీఎస్​పీడీసీఎల్​ ఏఈ(ఆపరేషన్స్​) జ్ఞానేశ్వర్​ను కలిశాడు. ట్రాన్స్​ఫార్మర్​ ఏర్పాటు చేసినట్లు ధ్రువీకరణ పత్రం జారీ చేయడానికి ఏఈ రూ.50 వేల లంచం డిమాండ్​ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో బుధవారం బాధితుడి నుంచి రూ.పది వేల లంచం తీసుకుంటుండగా ఏఈ జ్ఞానేశ్వర్​ను ఏసీబీ అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

    More like this

    Sriram Sagar | ఎస్సారెస్పీలోకి కొనసాగుతున్న వరద

    అక్షరటుడే, ఆర్మూర్ : Sriram Sagar | శ్రీరామ్​ సాగర్​ ప్రాజెక్ట్ (SRSP)​లోకి ఎగువ నుంచి ఇన్​ఫ్లో కొనసాగుతోంది....

    Trump backs down | వెనక్కి తగ్గిన ట్రంప్.. ​భారత్​తో మాట్లాడేందుకు సిద్ధమని ప్రకటన.. స్పందించిన మోదీ ఏమన్నారంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump backs down : ఎట్టకేలకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారు. భారత్‌తో...

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...