Homeక్రైంACB Raid | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈ

ACB Raid | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raid | ట్రాన్స్​ఫార్మర్ transformer​ ఏర్పాటు చేయడానికి లంచం అడిగిన ఏఈని ఏసీబీ acb అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్ hyderabad​లోని ప్రగతి నగర్ pragathi nagar​కు చెందిన వ్యక్తి తన ప్లాట్​లో 63కేవీ ట్రాన్స్​ఫార్మర్​, తొమ్మిది విద్యుత్​ మీటర్లు ఏర్పాటు చేయాలని టీజీఎస్​పీడీసీఎల్​ ఏఈ(ఆపరేషన్స్​) జ్ఞానేశ్వర్​ను కలిశాడు. ట్రాన్స్​ఫార్మర్​ ఏర్పాటు చేసినట్లు ధ్రువీకరణ పత్రం జారీ చేయడానికి ఏఈ రూ.50 వేల లంచం డిమాండ్​ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో బుధవారం బాధితుడి నుంచి రూ.పది వేల లంచం తీసుకుంటుండగా ఏఈ జ్ఞానేశ్వర్​ను ఏసీబీ అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

Must Read
Related News