ePaper
More
    Homeక్రైంACB Raid | బిల్లుల కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన ఇద్దరు అధికారులు

    ACB Raid | బిల్లుల కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన ఇద్దరు అధికారులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raid | లంచం bribe తీసుకుంటు ఇద్దరు అధికారులు ఏసీబీ acbకి చిక్కారు. ములుగు mulugu జిల్లాలో పనిచేసే ఓ ఉద్యోగి తన వైద్య సెలవులకు సంబంధించిన జీతం బిల్లులు మంజూరు చేయాలని జడ్పీ కార్యాలయంలో zp office సంప్రదించాడు. బిల్లులు తయారు చేసి, ట్రెజరీకి పంపడానికి కార్యాలయంలో పని చేసే సూపరింటెండెంట్​ సుధాకర్​, జూనియర్ అసిస్టెంట్​ ఎస్​ సౌమ్య లంచం bribe డిమాండ్​ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ acb అధికారులకు సమాచారం అందించాడు. ఈ మేరకు మంగళవారం బాధితుడి నుంచి సూపరింటెండెంట్​, జూనియర్​ అసిస్టెంట్​ రూ.25 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

    More like this

    Sriram Sagar | ఎస్సారెస్పీలోకి కొనసాగుతున్న వరద

    అక్షరటుడే, ఆర్మూర్ : Sriram Sagar | శ్రీరామ్​ సాగర్​ ప్రాజెక్ట్ (SRSP)​లోకి ఎగువ నుంచి ఇన్​ఫ్లో కొనసాగుతోంది....

    Trump backs down | వెనక్కి తగ్గిన ట్రంప్.. ​భారత్​తో మాట్లాడేందుకు సిద్ధమని ప్రకటన.. స్పందించిన మోదీ ఏమన్నారంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump backs down : ఎట్టకేలకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారు. భారత్‌తో...

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...