ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిKamareddy | భార్య కాపురానికి రావడం లేదని భర్త సూసైడ్

    Kamareddy | భార్య కాపురానికి రావడం లేదని భర్త సూసైడ్

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | భార్య కాపురానికి రావడం లేదని ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. ఈ ఘటన కామారెడ్డి మండలం(Kamareddy mandal) చిన్నమల్లారెడ్డి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది.

    గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మదాం సంజీవ్(34) డ్రైవర్​గా పని చేస్తున్నాడు. అయితే భార్యాభర్తల మధ్య గొడవలతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమె కాపురానికి రావడం లేదని మనస్తాపం చెందిన సంజీవ్ శుక్రవారం ఎలుకల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కామారెడ్డి (GGH kamareddy) జీజీహెచ్​కు తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో సంజీవ్​ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...