ePaper
More
    HomeజాతీయంJammu Kashmir | పాకిస్తాన్ దాడిలో భారత అధికారి మృతి

    Jammu Kashmir | పాకిస్తాన్ దాడిలో భారత అధికారి మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Jammu Kashmir | భారత్​ – పాక్​ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. ఆపరేషన్​ సిందూర్​తో ఖంగుతిన్న పాక్​ మూడో రోజు భారత్​పై దాడి చేసింది.

    శుక్రవారం అర్ధరాత్రి సరిహద్దు వెంబడి డ్రోన్లతో దాడులకు తెగబడింది. ప్రజలు, ఎయిర్​పోర్టులు, సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులకు పాల్పడింది. పాక్​ దాడులను భారత ఆర్మీ తిప్పికొట్టింది. అయితే జ‌మ్మూక‌శ్మీర్‌లోని రాజౌరి పట్టణంపై పాక్ దాడి చేసింది. ఈ ఘటనలో రాజౌరి అడిషనల్ డిప్యూటీ కమిషనర్ రాజ్ కుమార్ Rajouri adcp Raj Kumar తీవ్రంగా గాయపడి మృతి చెందారు. ఆయన మృతి పట్ల పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

    More like this

    PM Modi | ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన మోదీ.. భార‌త్‌, అమెరికా స‌హ‌జ భాగ‌స్వాములన్న ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని మోదీ...

    Moneylaundering Case | మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు.. అక్ర‌మ ఖ‌నిజం త‌ర‌లింపు కేసులో..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Moneylaundering Case | క‌ర్ణాట‌క‌కు చెందిన మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ బుధ‌వారం...

    Thar SUV | నిమ్మకాయని తొక్కించ‌బోయి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిన కొత్త‌ కారు .. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ యువ‌తి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Thar SUV | కొత్త కారు కొనుగోలు చేసిన ఆనందం క్షణాల్లోనే భయానక అనుభవంగా...