ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిKamareddy SP Rajesh Chandra| హత్య కేసులో ఒకరికి జీవిత ఖైదు

    Kamareddy SP Rajesh Chandra| హత్య కేసులో ఒకరికి జీవిత ఖైదు

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP Rajesh Chandra | వ్యక్తిని హత్య చేసిన కేసులో నిందితుడికి న్యాయమూర్తి జీవితఖైదు విధించినట్లు ఎస్పీ రాజేశ్‌ చంద్ర (Kamareddy SP Rajesh Chandra) వెల్లడించారు.

    సదాశివనగర్‌కు చెందిన మాడల సతీష్‌ను అదే గ్రామానికి చెందిన గోల్కొండ రవికుమార్‌ 2020, జూలై7న బండరాయితో మోది హత్య చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు, సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడు రవికుమార్‌ను గుర్తించి అరెస్ట్‌ చేశారు. అనంతరం కోర్టుకు ఆధారాలు సమర్పించారు. శుక్రవారం జిల్లా కోర్టులో కేసు తుది విచారణ చేపట్టారు. నేరం రుజువు కావడంతో నిందితుడు రవికుమార్‌కు జీవితఖైదుతో పాటు రూ.2వేల జరిమానా విధిస్తూ జిల్లా న్యాయమూర్తి వీఆర్‌ఆర్‌ వరప్రసాద్‌ (Kamareddy District Judge VRR Prasad) తీర్పు ఇచిన్నట్లు ఎస్పీ వెల్లడించారు.

    Latest articles

    Nizamsagar reservoir flood | మొరాయిస్తున్న నిజాంసాగర్​ జలాశయం వరద గేటు.. భారీగా నీటి వృథా

    అక్షరటుడే, నిజాంసాగర్ : Nizamsagar reservoir flood : కామారెడ్డి (KamareddY) జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ భాగం...

    Godavari | గోదావరి ఒడ్డున గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

    అక్షరటుడే, ఇందూరు: Godavari : నిజామాబాద్​ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్​లో (Pochampadu) గురువారం సాయంత్రం గోదావరి (Godavari)...

    BJP | బీజేపీ జిల్లా కార్యవర్గం ఎన్నిక

    అక్షరటుడే, ఇందూరు : BJP | ​ భారతీయ జనతా పార్టీ జిల్లా నూతన కార్యవర్గాన్ని నియమించినట్లు జిల్లా...

    Engineering colleges | ఇంజినీరింగ్​ ఫీజుల పెంపుపై ప్రభుత్వం కీలక నిర్ణయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Engineering colleges | రాష్ట్రంలో ఇంజినీరింగ్​ కాలేజీల (engineering colleges) ఫీజుల పెంపుపై ప్రభుత్వం కీలక...

    More like this

    Nizamsagar reservoir flood | మొరాయిస్తున్న నిజాంసాగర్​ జలాశయం వరద గేటు.. భారీగా నీటి వృథా

    అక్షరటుడే, నిజాంసాగర్ : Nizamsagar reservoir flood : కామారెడ్డి (KamareddY) జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ భాగం...

    Godavari | గోదావరి ఒడ్డున గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

    అక్షరటుడే, ఇందూరు: Godavari : నిజామాబాద్​ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్​లో (Pochampadu) గురువారం సాయంత్రం గోదావరి (Godavari)...

    BJP | బీజేపీ జిల్లా కార్యవర్గం ఎన్నిక

    అక్షరటుడే, ఇందూరు : BJP | ​ భారతీయ జనతా పార్టీ జిల్లా నూతన కార్యవర్గాన్ని నియమించినట్లు జిల్లా...