ePaper
More
    HomeజాతీయంOperation Sindoor | మూడు పాకిస్తాన్​ యుద్ధ విమానాలను కూల్చేసిన భారత్​

    Operation Sindoor | మూడు పాకిస్తాన్​ యుద్ధ విమానాలను కూల్చేసిన భారత్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Operation Sindoor | పహల్​గామ్​ ఉగ్రదాడి అనంతరం భారత్​ – పాకిస్తాన్​ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్​ ‘ఆపరేషన్ సింధూర్’ చేపట్టిన అనంతరం రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో భారత్​పై దాడికి మూడు యుద్ధ విమానాలను పంపింది. వీటిని భారత రక్షణ వ్యవస్థ సమర్థంగా ఎదుర్కొంది. ఒక ఎఫ్​–16తో పాటు రెండు జేఎఫ్​17 విమానాలను కూల్చివేసింది. అంతేకాకుండా పాక్​ జమ్మూ ఎయిర్​పోర్టుపై డ్రోన్లతో దాడికి యత్నించగా.. వాటిని సైతం న్యూట్రలైజ్​ చేసింది.

    More like this

    Sharper Mind | మతిమరుపుతో బాధపడుతున్నారా.. ఇలా చేస్తే పాదరసంలాంటి మెదడు మీసొంతం

    అక్షరటుడే, హైదరాబాద్ : Sharper Mind | మారుతున్న జీవనశైలి, ఒత్తిడితో కూడిన పనుల వల్ల చాలా మంది...

    Collectorate building collapses | ఆదిలాబాద్​లో భారీ వ‌ర్షం.. కుప్ప‌కూలిన క‌లెక్ట‌రేట్ భ‌వ‌నం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Collectorate building collapses : ఆదిలాబాద్​ Adilabad లో భారీ వర్షం దంచికొడుతోంది. గురువారం (సెప్టెంబరు...

    Minister Nitin Gadkari | డబ్బులిచ్చి నాపై దుష్ప్రచారం చేయిస్తున్నారు.. పెట్రోల్ లాబీపై కేంద్ర మంత్రి గడ్కరీ ఆగ్రహం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minister Nitin Gadkari | కేంద్ర కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రి...