ePaper
More
    HomeజాతీయంJaipur | స్టేడియానికి బాంబు బెదిరింపు

    Jaipur | స్టేడియానికి బాంబు బెదిరింపు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jaipur | భారత్​ – పాక్​ ఉద్రిక్తతల వేళా దేశంలోని పలు ప్రాంతాలకు బాంబు బెదిరింపులు వస్తుండటం కలకలం రేపుతున్నాయి. జైపూర్‌లోని సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియంలో Sawai Mansingh Stadium బాంబు పెట్టినట్లు దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ నెల 16సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియంలో ఐపీఎల్​లో భాగంగా రాజస్తాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్ జరగనుంది. బాంబు బెదిరింపుతో జైపూర్‌లో హైఅలర్ట్‌ ప్రకటించారు. పోలీసులు స్టేడియం చుట్టుపక్కల భారీగా మోహరించారు. స్టేడియం లోపల, వెలుపల బాంబు స్వ్కాడ్‌తో గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే బెదిరింపులకు పాల్పడిన వారిని గుర్తించేందుకు యత్నిస్తున్నారు.

    More like this

    Hydraa | ‘వర్టెక్స్’​ భూ వివాదం.. హైడ్రా కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | ప్రైవేటు భూములకు సంబంధించిన వివాదాల జోలికి వెళ్ల‌మ‌ని హైడ్రా మ‌రో సారి...

    Lavanya Tripathi | పండంటి బిడ్డకు జ‌న్మనిచ్చిన లావ‌ణ్య త్రిపాఠి.. మెగా వార‌సుడు రావ‌డంతో సందడే సంద‌డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Lavanya Tripathi | మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు, మెగా హీరో వరుణ్ తేజ్...

    Chili’s Bar | చిల్లీస్ బార్​ను సీజ్ చేయాలని డిమాండ్​..

    అక్షరటుడే, కామారెడ్డి: Chili's Bar | కస్టమర్ల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న చిల్లీస్ బార్ అండ్ రెస్టారెంట్​ను సీజ్...