ePaper
More
    Homeఅంతర్జాతీయంPM Modi | ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం

    PM Modi | ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: PM Modi |ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Modi) గురువారం తన నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు. ప్రధానితో జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్(Ajit Doval) భేటీ అయ్యారు. ఆపరేషన్‌ సిందూర్‌(Operation Sindoor) తర్వాత పరిస్థితులపై వారు చర్చించారు. నియంత్రణ రేఖ వెంబడి పాక్​ కాల్పుల పరిస్థితిపై మోదీ సమీక్షించారు. సరిహద్దుల్లో ఏం జరుగుతుందో మోదీ నిరంతరం సమీక్షిస్తున్నారు. మరోవైపు రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​(Defence Minister Rajnath Singh) అధ్యక్షతన ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఆపరేషన్​ సిందూర్​, అనంతర పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం(Central Government) వివరించనుంది. ఇప్పటికే కాంగ్రెస్​ అధ్యక్షుడు మల్లికార్జున్​ ఖర్గే, లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్​ గాంధీ సమావేశానికి చేరుకున్నారు.

    More like this

    Kamareddy | ఊపిరితిత్తులలో ఇరుక్కున్న శనగ గింజ.. చికిత్స చేసి తొలగించిన వైద్యులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని శ్వాస చెస్ట్ అండ్ జనరల్ ఆస్పత్రిలో (Swasah Chest and General...

    Minister Nitin Gadkari | వరద సాయం అందించి కామారెడ్డిని ఆదుకోండి

    అక్షరటుడే, కామారెడ్డి: Minister Nitin Gadkari | భారీ వర్షాలు కామారెడ్డి నియోజకవర్గాన్ని (Kamareddy constituency) అతలాకుతలం చేశాయి....

    Nepal | నేపాల్‌ లో విధ్వంసం.. అధ్యక్షుడు, ప్రధాని ఇళ్లకు నిప్పు.. పలువురు మంత్రులపై దాడి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal | నేపాల్‌ లో రెండోరోజూ విధ్వంసకాండ కొనసాగింది. యువత ఆందోళనలతో హిమాయల దేశం...