ePaper
More
    HomeతెలంగాణLandmine explod | ములుగు జిల్లా వాజేడులో పేలిన మందుపాతర.. ముగ్గురు పోలీసుల దుర్మరణం

    Landmine explod | ములుగు జిల్లా వాజేడులో పేలిన మందుపాతర.. ముగ్గురు పోలీసుల దుర్మరణం

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Landmine explod : ములుగు జిల్లా వాజేడులో దారుణం చోటుచేసుకుంది. పోలీసులు కూంబింగ్ చేస్తుండగా మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ దాడిలో ముగ్గురు పోలీసులు మృతి చెందారు. పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. పోలీసులపై మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో తెలంగాణ సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

    More like this

    Nandipet | వెల్మల్​ గ్రామానికి బాడీ ఫ్రీజర్​ అందజేత

    అక్షరటుడు, నందిపేట్ ​: Nandipet | వెల్మల్(Velmal)​ గ్రామానికి బాడీ ఫ్రీజర్​ను మంగళవారం అందజేశారు. నందిపేట మండలం కేదారీశ్వర...

    Rohith Sharma | అర్ధ‌రాత్రి ఆసుప‌త్రికి వెళ్లిన రోహిత్ శ‌ర్మ‌.. అభిమానుల్లో ఆందోళ‌న‌, అస‌లు వాస్తవం ఇది!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rohith Sharma | టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ సోమవారం అర్ధరాత్రి ముంబయిలోని...

    Allu Aravind | అల్లు అరవింద్‌కు జీహెచ్ఎంసీ షోకాజ్ నోటీసులు.. ‘అల్లు బిజినెస్ పార్క్’పై వివాదం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Allu Aravind | అల్లు ఫ్యామిలీకి కాంగ్రెస్ ప్ర‌భుత్వం(Congress Government) షాకుల మీద షాకులు...