ePaper
More
    Homeక్రైంEncounter | ఏవోబీలో ఎన్​కౌంటర్​.. నలుగురు మావోయిస్టుల మృతి

    Encounter | ఏవోబీలో ఎన్​కౌంటర్​.. నలుగురు మావోయిస్టుల మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Encounter | ఆంధ్ర ఒడిశా బోర్డర్​లో AOB ఏపీలోని అల్లూరి alluri జిల్లాలో బుధవారం భారీ ఎన్​కౌంటర్ encounter​ జరిగింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.

    జీకే వీధి ఏజెన్సీలో gk street agency కూంబింగ్ చేపడుతుండగా ఎన్​కౌంటర్​ చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఇందులో మావోయిస్టు కీలక నేత జగన్‌ అలియాస్‌ పండన్న ఉన్నాడు. ఆయనపై రూ.20 లక్షల రివార్డ్ ఉంది. మరో ఇద్దరు మావోయిస్టులు సంకు నాచికా, రమేష్‌ మృతి చెందినట్లు తెలిసింది. వారి నుంచి పోలీసులు ఏకే –47 తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. అటవీ ప్రాంతంలో మావోల కోసం బలగాలు ఇంకా కూంబింగ్ coombing​ చేపడుతున్నాయి.

    More like this

    Sriram Sagar | ఎస్సారెస్పీలోకి కొనసాగుతున్న వరద

    అక్షరటుడే, ఆర్మూర్ : Sriram Sagar | శ్రీరామ్​ సాగర్​ ప్రాజెక్ట్ (SRSP)​లోకి ఎగువ నుంచి ఇన్​ఫ్లో కొనసాగుతోంది....

    Trump backs down | వెనక్కి తగ్గిన ట్రంప్.. ​భారత్​తో మాట్లాడేందుకు సిద్ధమని ప్రకటన.. స్పందించిన మోదీ ఏమన్నారంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump backs down : ఎట్టకేలకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారు. భారత్‌తో...

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...