ePaper
More
    HomeతెలంగాణMla Prashanth Reddy | ఎమ్మెల్యేలకు నిధులివ్వకపోతే ఎలా..?

    Mla Prashanth Reddy | ఎమ్మెల్యేలకు నిధులివ్వకపోతే ఎలా..?

    Published on


    అక్షరటుడే, ఆర్మూర్:MLA Prashanth Reddy | ప్రభుత్వం (Government) ఎమ్మెల్యేలకు అభివృద్ధి నిధులు కేటాయించడం లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి(MLA Vemula Prashanth Reddy) ఆరోపించారు.

    కమ్మర్​పల్లి మండలం కొనసముందర్ గ్రామంలో రూ.10లక్షలతో పీఏసీఎస్ గోదాం, డీసీ తండాలో రూ.20లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్​ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీవో శ్రీనివాస రావు Dco srinivasa rao, పీఎసీఎస్ ఛైర్మన్లు బాపురెడ్డి, దేవేందర్, ప్రతాప్, బీఆర్ఎస్ నాయకులు రాజగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

    More like this

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...

    Kammarpalli | ఆదర్శంగా నిలుస్తున్న ఎస్సై అనిల్ రెడ్డి

    అక్షరటుడే, కమ్మర్​పల్లి : Kammarpalli | కమ్మర్​పల్లి ఎస్సై అనిల్ రెడ్డి (SI Anil Reddy) ప్రత్యేకత చాటుకుంటున్నారు....

    Bodhan Traffic Police | బోధన్ ట్రాఫిక్ పోలీసుల సేవలకు హ్యాట్సాఫ్​

    అక్షరటుడే, బోధన్ : Bodhan Traffic Police | బోధన్ పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు (traffic police) చేపడుతున్న...