ePaper
More
    HomeజాతీయంOperation Sindoor | ‘ఆపరేషన్‌ సింధూర్‌’.. ప్రత్యక్షంగా పర్యవేక్షించిన మోదీ

    Operation Sindoor | ‘ఆపరేషన్‌ సింధూర్‌’.. ప్రత్యక్షంగా పర్యవేక్షించిన మోదీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: ‘ఆపరేషన్‌ సింధూర్‌’ పేరిట పీవోకే, పాకిస్తాన్​లోని ఉగ్రస్థావరాలపై భారత్​ మెరుపుదాడులు చేసింది. ఈ ఆపరేషన్​ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM Narendra Modi) ప్రత్యక్షంగా పర్యవేక్షించినట్లు సమాచారం. పాక్​లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను సైన్యం విరుచుకుపడింది.

    కాగా.. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసినట్టు అమెరికా, రష్యా, యూకే, సౌదీ అరేబియా, యూఏఈకి సమాచారం అందించారు. భారత్‌ మెరుపుదాడుల నేపథ్యంలో పాక్‌ సైన్యం సరిహద్దుల వెంబడి కాల్పులకు తెగబడింది. దీంతో సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వాయు రక్షణ వ్యవస్థ సన్నద్ధంగా ఉంది.

    Latest articles

    Heavy Rains | వర్షాల ఎఫెక్ట్​.. వర్క్​ ఫ్రం హోమ్​ ఇవ్వాలని పోలీసుల సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Rains | తెలంగాణ వ్యాప్తంగా రెండు రోజులుగా భారీ వర్షాలు (Heavy Rains)...

    Nizamabad RTC | మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై అప్రమత్తంగా ఉండాలి

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad RTC | ఆర్టీసీ బస్సుల్లో (RTC Bus) గంజాయిని అక్రమంగా రవాణా చేసే వ్యక్తులపై...

    Jeevan Reddy | రాష్ట్రాన్ని ముంచేందుకే కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చింది..

    అక్షరటుడే,ఇందూరు: Jeevan Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ముంచే ప్రభుత్వంగా తయారైందని బీఆర్ఎస్ (Nizamabad BRS)  జిల్లా...

    Harish Rao | యూరియా ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వాలు.. రైతుల ఉసురు తగులుతుందని హరీశ్ రావు ధ్వజం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao | రైతులకు కావాల్సినంత యూరియా ఇవ్వకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అరిగోస...

    More like this

    Heavy Rains | వర్షాల ఎఫెక్ట్​.. వర్క్​ ఫ్రం హోమ్​ ఇవ్వాలని పోలీసుల సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Rains | తెలంగాణ వ్యాప్తంగా రెండు రోజులుగా భారీ వర్షాలు (Heavy Rains)...

    Nizamabad RTC | మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై అప్రమత్తంగా ఉండాలి

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad RTC | ఆర్టీసీ బస్సుల్లో (RTC Bus) గంజాయిని అక్రమంగా రవాణా చేసే వ్యక్తులపై...

    Jeevan Reddy | రాష్ట్రాన్ని ముంచేందుకే కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చింది..

    అక్షరటుడే,ఇందూరు: Jeevan Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ముంచే ప్రభుత్వంగా తయారైందని బీఆర్ఎస్ (Nizamabad BRS)  జిల్లా...