ePaper
More
    HomeతెలంగాణHarish Rao | పత్తి కొనుగోళ్లలో రూ.3 వేల కోట్ల అవినీతి: హరీశ్​రావు

    Harish Rao | పత్తి కొనుగోళ్లలో రూ.3 వేల కోట్ల అవినీతి: హరీశ్​రావు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Harish Rao | మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్​రావు Harish Rao సంచలన ఆరోపణలు చేశారు. పతి కొనుగోళ్లలో సీసీఐ అధికారులు CCI officials రూ.3 వేల కోట్ల అవినీతికి corruption పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. 20శాతం రైతులకు farmers మాత్రమే మద్దతు ధర వచ్చిందని, 80 శాతం పత్తిని బ్రోకర్లు రైతుల farmers దగ్గర తక్కువ ధరకు price కొని సీసీఐకు CCI ఎక్కువ ధరకు అమ్ముకున్నారని ఆరోపించారు. దీనిపై సీబీఐ దర్యాప్తు CBI investigation చేయాలని ఆయన డిమాండ్​ చేశారు.

    రాష్ట్ర ప్రభుత్వానికి state government అందాల పోటీలపై beauty Competitions ఉన్న శ్రద్ధ రైతులపై లేదని హరీశ్​రావు Harish Rao విమర్శించారు. పత్తి రైతుల cotton farmers పేరిట దళారులు, అధికారులు brokers and officials రూ.కోట్ల అవినీతికి పాల్పడ్డా ప్రభుత్వం government పట్టించుకోవడం లేదన్నారు. ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండడంతో వర్షానికి వడ్లు తడిసి రైతులు farmers ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్లు అమ్మడానికి రైతులు farmers అనేక తిప్పలు పడుతుంటే పట్టించుకోని సీఎం.. అందాల పోటీల (beauty Competitions) నిర్వహణపై మాత్రం సమీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు.

    More like this

    Chakali Ailamma | పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ సేవలు మరువలేం..

    అక్షరటుడే, ఇందూరు: Chakali Ailamma | నగరంలోని బోర్గాం(పి) చౌరస్తా వద్ద చాకలి ఐలమ్మ విగ్రహానికి రజక సంఘం...

    Kamareddy | గొర్ల మందను ఢీకొన్న లారీ.. గొర్ల కాపరితో సహా 30 గొర్లు మృతి

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | అతివేగంగా వస్తున్న లారీ గొర్ల మందపైకి దూసుకెళ్లగా గొర్ల కాపరితో పాటు 30...

    Thunderstorm | పత్తి చేనులో పిడుగుపాటు.. ముగ్గురు కూలీల మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Thunderstorm | పత్తి చేనులో పనులు చేస్తున్న వారిని పిడుగు రూపంలో మృత్యువు కబళించింది....