ePaper
More
    Homeక్రీడలుKhelo India | ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ ప్రారంభించిన మోదీ

    Khelo India | ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ ప్రారంభించిన మోదీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Khelo India | ఖేలో ఇండియా యూత్​ గేమ్స్​ను ప్రధాని నరేంద్ర మోదీ PM Modi ఆదివారం ప్రారంభించారు. బీహార్​ bihar వేదికగా సాగుతున్న ఈ క్రీడలను వర్చువల్​గా ఆరంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. అథ్లెట్లకు మరిన్ని అవకాశాలు కల్పించాల్సి ఉందన్నారు. 2036 ఒలింపిక్స్ olympics​ దేశంలో నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు మోదీ తెలిపారు. ఈ సందర్భంగా ఐపీఎల్ IPL​లో సెంచరీతో చెలరేగిన యువ క్రికెటర్​ వైభవ్​ సూర్యవంశీని మోదీ ప్రశంసించారు.

    ఖేలో ఇండియా యూత్​ గేమ్స్​లో దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల క్రీడాకారులు పాల్గొంటున్నారు. మొత్తం 27 ఈవెంట్లలో 6 వేల మంది క్రీడాకారులు పోటీలో ఉండనున్నారు. ఈసారి బీహార్‌లోని ఐదు నగరాలు, న్యూఢిల్లీలో పోటీలు నిర్వహించున్నారు. నేటి నుంచి ఈ గేమ్స్​ మే 15 వరకు కొనసాగుతాయి.

    More like this

    Banswada | ఐలమ్మ ధైర్యసాహసాలు చిరస్మరణీయం : పోచారం

    అక్షరటుడే, బాన్సువాడ : Banswada | చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి (MLA Pocharam...

    Nepal | 11 ఏళ్ల బాలిక వ‌ల్ల నేపాల్ ప్ర‌భుత్వం కూలిందా.. ఉద్యమం ఉద్రిక్త‌త‌కి దారి తీయడానికి కార‌ణం ఇదే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal | నేపాల్‌లో జెన్‌ జెడ్‌ యువత ప్రారంభించిన ఉద్యమం ఊహించని రీతిలో ఉద్రిక్తతకు...

    Nara Lokesh | నేపాల్‌లో ఉద్రిక్త వాతావ‌ర‌ణం.. సూపర్ సిక్స్-సూపర్ హిట్ కార్యక్రమాన్నిర‌ద్దు చేసుకున్న నారా లోకేష్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | నేపాల్‌(Nepal)లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య అక్కడ చిక్కుకున్న తెలుగువారిని...