అక్షరటుడే, వెబ్డెస్క్ : CBI | లంచం తీసుకుంటుండగా పట్టుబడిన జీఎస్టీ GST ఇన్స్పెక్టర్ను సీబీఐ CBI అరెస్ట్ చేసింది. ఉత్తరప్రదేశ్లోని UP ప్రయాగ్రాజ్లో గల ప్రాంతీయ జీఎస్టీ కార్యాలయంలోని ఇద్దరు ఇన్స్పెక్టర్లు inspectors ఒకరిని లంచం అడిగారు. కంపెనీ ధ్రువీకరణ కోసం రూ.పది వేలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు సీబీఐకి ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ఆదివారం రూ.పది వేలు లంచం తీసుకుంటుంగా ఓ ఇన్స్పెక్టర్ను సీబీఐ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. అతనిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించనున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు.