ePaper
More
    HomeజాతీయంJammu Kashmir | లోయలో పడ్డ ఆర్మీ వాహనం.. ముగ్గురు జవాన్ల మృతి

    Jammu Kashmir | లోయలో పడ్డ ఆర్మీ వాహనం.. ముగ్గురు జవాన్ల మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jammu Kashmir | జమ్మూ కశ్మీర్​లో jammu kashmir ఓ ఆర్మీ ట్రక్కు ప్రమాదవశాత్తు లోయలో పడింది. జమ్మూ నుంచి శ్రీనగర్ Srinagar ​ వెళ్తున్న ఆర్మీ వాహనం army vehicle రాంబన్​ జిల్లాలో ramban district 300 అడుగుల లోయలో పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సైనికులు చనిపోయినట్లు సమాచారం. మరికొంత మంది గాయపడ్డారు. పోలీసులు, సహాయక బృందాలు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించాయి.

    More like this

    Telangana University | తెయూ ఇంజినీరింగ్ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తాం

    అక్షరటుడే, డిచ్​పల్లి: Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్​ కళాశాలలో విద్యార్థులకు హాస్టల్​ వసతి...

    Bihar | ఎన్నికల ముందర బీహార్‌కు కేంద్రం వరాలు.. రూ.7,600 కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Bihar | త్వరలో ఎన్నికలు జరుగున్న బీహార్ రాష్ట్రంపై కేంద్రం వరాల జల్లు కురిపించింది....

    Municipal Corporation | వందరోజుల కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి

    అక్షరటుడే, ఇందూరు: Municipal Corporation | మున్సిపల్ శాఖ చేపట్టిన వందరోజుల కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులోనూ నగరాన్ని...