- Advertisement -
Homeజిల్లాలునిజామాబాద్​Mendora | దూదిగాంలో శాస్త్రవేత్తల పర్యటన

Mendora | దూదిగాంలో శాస్త్రవేత్తల పర్యటన

- Advertisement -

అక్షరటుడే, మెండోరా: Mendora | మెండోరా మండలం దూదిగాంలో వ్యవసాయ పరిశోధన కేంద్రం (Agricultural Research Center) శాస్త్రవేత్తలు శుక్రవారం పర్యటించారు.

నాణ్యమైన విత్తనం – రైతన్నకు నేస్తం కార్యక్రమంలో భాగంగా గ్రామానికి చెందిన రైతు రాజేందర్‌ పొలంలో సాగుచేస్తున్న ఆర్‌డీఆర్‌ 1200 రకం వరి క్షేత్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు రాకేశ్​, కృష్ణ చైతన్య, ఏవో వసంత్, ఏఈవో సాయికృష్ణ, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News