ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​PM Modi | పవన్​ కళ్యాణ్​కు​ చాక్లెట్​ గిఫ్ట్​గా ఇచ్చిన మోదీ

    PM Modi | పవన్​ కళ్యాణ్​కు​ చాక్లెట్​ గిఫ్ట్​గా ఇచ్చిన మోదీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:PM Modi | అమరావతి సభ(Amaravati Sabha)లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, పవన్​ కల్యాణ్​ తదితరులు ఆసీనులయ్యారు. ఈ క్రమంలో పవన్​ కల్యాణ్(Pavan Kalyan)ను మోదీ పిలిచారు. ఆయన వెళ్లగా చాకెట్ల్(Chocolate)​ తీసి గిఫ్ట్​గా ఇచ్చారు. దీంతో పవన్​ కల్యాణ్​ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆసక్తికర సన్నివేశం సభకు వచ్చిన అందరిలో నవ్వులు పూయించింది.

    More like this

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...

    Kamareddy | తల్లికి తలకొరివి పెట్టేందుకు కొడుకు వస్తే వెళ్లగొట్టిన గ్రామస్థులు.. ఎందుకో తెలుసా..?

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తల్లిని కంటికి రెప్పలా కాపాడుకొని ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఇరవై ఏళ్ల క్రితం...