More
    Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad | తనను వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి

    Nizamabad | తనను వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nizamabad | తనను వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని నవీపేట (Navipet) మండలం అల్జాపూర్​కు చెందిన గైని పంచశీల కోరారు.

    ఈ మేరకు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో సోమవారం పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Chaitanya)ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన భర్త లక్ష్మణ్ మరణించడంతో ఇద్దరు పిల్లలతో కలిసి ఒంటరిగా ఉంటున్నానని చెప్పింది. అయితే సంతోష్ అనే వ్యక్తి తరచూ తనను వేధింపులకు గురి చేస్తున్నాడని వాపోయింది.

    ఆ వ్యక్తితో తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొంది. అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరింది. వినతిపత్రం ఇచ్చిన వారిలో ఎమ్మార్పీఎస్ నగర అధ్యక్షుడు నల్లమారి సుధాకర్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పోసాని, శ్రీకాంత్ ఉన్నారు.

    More like this

    Urea bag theft | చేనులో యూరియా బస్తా చోరీ.. వాట్సప్​లో వైరల్..​ ఎక్కడంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Urea bag theft | వానా కాలం rainy season సాగు మొదలై నాలుగు నెలలవుతున్నా.....

    TallaRampur VDC violence | తాళ్ల రాంపూర్​లో దారుణం.. గౌడ కులస్థులపై వీడీసీ దాష్టీకం.. మూకుమ్మడి దాడి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: TallaRampur VDC violence | నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​ డివిజన్​లో విలేజ్​ డెవలప్​మెంట్​ కమిటీ Village...

    Telangana Public Governance Day | తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా సెప్టెంబరు 17.. సర్కారు ఉత్తర్వులు జారీ

    అక్షరటుడే, హైదరాబాద్: Telangana Public Governance Day | తెలంగాణ విమోచన దినోత్సవంగా ఓ పార్టీ.. తెలంగాణ విలీన...