More
    Homeజిల్లాలునిజామాబాద్​Pothangal mandal | దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు మహిళల అరెస్ట్

    Pothangal mandal | దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు మహిళల అరెస్ట్

    Published on

    అక్షరటుడే, కోటగిరి : Pothangal mandal | దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు మహిళలను శనివారం అరెస్ట్ చేసినట్లు ఎస్సై తెలిపారు.

    ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. గత నెలలో పోతంగల్ మండల (Pothangal mandal) కేంద్రంలో జరిగిన దొంగతనాలలో అనుమానితులుగా తిరుగుతూ ఉన్న ఇద్దరు మహిళలను కోటగిరి మండల కేంద్రంలోని (Kotagiri mandal center) బస్టాండ్ వద్ద శనివారం పట్టుకుని విచారించారు. దీంతో వారు నేరం ఒప్పుకోవడంతో, వారిద్దరిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు వారి వద్ద నుంచి 6.9 గ్రాముల బంగారం, 44.51 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పోతంగల్ గ్రామానికి చెందిన మొండి రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, వారిని బోధన్ కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు.

    More like this

    Hyderabad Drug racket | హైదరాబాద్ నడిబొడ్డున డ్రగ్స్ కలకలం.. బడిలో తయారు చేస్తున్న ప్రిన్సిపల్​

    అక్షరటుడే, హైదరాబాద్: Hyderabad Drug racket | విశ్వ నగరంగా ఎదుగుతున్న హైదరాబాద్​లో ఇటీవల వెలుగు చూస్తున్న డ్రగ్స్...

    Kakatiya University | కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kakatiya University : కాకతీయ యూనివర్సిటీ.. విద్యార్థుల ఘర్షణలకు అడ్డగా మారింది. తరచూ గొడవలు చెలరేగుతున్నాయి....

    Bihar election trains | తెలంగాణ మీదుగా బీహార్ ఎన్నికల రైళ్లు.. అవేమిటంటే..!

    అక్షరటుడే, హైదరాబాద్: Bihar election trains | బీహార్​కు నూతన రైళ్లు, పొడిగింపుల పండుగ కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలో...