ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​SRSP | ఎస్సారెస్పీని సందర్శించిన హైకోర్టు న్యాయమూర్తులు

    SRSP | ఎస్సారెస్పీని సందర్శించిన హైకోర్టు న్యాయమూర్తులు

    Published on

    అక్షరటుడే, ఇందూరు: SRSP | జిల్లాలోని మెండోరా మండలం పోచంపాడ్​లో ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టును (Sriramsagar Project) రాష్ట్ర హైకోర్టు (Highcourt) న్యాయమూర్తులు సందర్శించారు. జస్టిస్ పి సామ్ కోషి(Justice P Sam Koshy), జస్టిస్ సృజన (Justice Srujana)తో కూడిన బృందం శనివారం ప్రాజెక్టును పరిశీలించింది.

    నిర్మల్ (Nirmal) జిల్లాలో పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఎస్సారెస్పీని (SRSP) సందర్శించిన హైకోర్టు న్యాయమూర్తులను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కలు అందించి స్వాగతం పలికారు.

    శ్రీరాంసాగర్ ప్రాజెక్టును సందర్శించిన అనంతరం, హైకోర్టు జడ్జిలు కలెక్టర్​తో భేటీ అయ్యారు. ప్రాజెక్టు గురించి, జిల్లాలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.

    More like this

    Konda Surekha | ఎమ్మెల్యే నాయినిపై మంత్రి కొండా విమర్శలు.. ధర్మకర్తలను భర్తీ చేసే స్వేచ్ఛ లేదా? అని ప్రశ్న

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Konda Surekha | వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై...

    hidden treasures | పురాతన బసవేశ్వర ఆలయంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు..!

    అక్షరటుడే, భిక్కనూరు : hidden treasures | చారిత్రాత్మక ప్రదేశాలు historical places, ఆలయాల్లో temples గుప్త నిధుల...

    Hyderabad | హైదరాబాద్​లో వర్షం.. భారీగా ట్రాఫిక్​ జామ్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​ నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం వాన దంచికొట్టింది. దీంతో...