ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Bheemgal | స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలి

    Bheemgal | స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలి

    Published on

    అక్షరటుడే, భీమ్​గల్ : Bheemgal | రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో (local body elections) బీజేపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఎంపీ ధర్మపురి అర్వింద్​ (MP Dharmapuri Arvind) అన్నారు. ఇటీవల భారతీయ జనతా పార్టీ యువమోర్చా మండల అధ్యక్షుడిగా నియమితులైన శెట్టి ప్రేమ్​ చందర్​, పార్టీ మండల అధ్యక్షుడు ఆరే రవీందర్ (Party Mandal President Aare Ravinder) శనివారం ఎంపీ అర్వింద్​ను కలిశారు.

    మండలంలో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి చురుకుగా తీసుకెళుతున్నారని ఈ సందర్భంగా వారిని ఎంపీ అభినందించారు. మండలంలో ఇంకా పార్టీని బలోపేతం చేస్తూ యువతను ఏకతాటిపైకి తీసుకురావాలన్నారు. దేశం కోసం ధర్మం కోసం అన్న నినాదంతో ముందుకు సాగాలని సూచించారు. వారి వెంట బీజేపీ మండల ఉపాధ్యక్షులు ఓరుగంటి కిషన్, మండల ప్రధాన కార్యదర్శి బిర్రు రామకృష్ణ, నాయకులు తదితరులున్నారు.

    More like this

    PM Modi | నేపాల్ యువతపై ప్రధాని మోదీ ప్రశంసలు.. రోడ్లపై పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్నారని వెల్లడి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | యువత విధ్వంసంతో అల్లకల్లోలంగా నేపాల్ లో తాత్కాలిక ప్రధానమంత్రిగా నియమితులైన...

    Lok Adalat | రాజీమార్గ‌మే రాజ‌మార్గం.. న్యాయమూర్తి సుష్మ

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Lok Adalat | క‌క్షిదారుల‌కు రాజీమార్గ‌మే రాజ‌మార్గమని ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి సుష్మ(Judge...

    Kamareddy SP | ఆటోల చోరీ కేసులో అంతర్​ జిల్లా దొంగల అరెస్ట్

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | ఆటోల చోరీకి పాల్పడిన కేసులో ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను అరెస్ట్...