ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిGanesh immersion | ఎల్లారెడ్డిలో ప్రశాంతంగా ముగిసిన వినాయక నిమజ్జనం

    Ganesh immersion | ఎల్లారెడ్డిలో ప్రశాంతంగా ముగిసిన వినాయక నిమజ్జనం

    Published on

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Ganesh immersion | పట్టణంలో ఆదివారం రాత్రి వినాయక నిమజ్జనోత్సవం ప్రశాంతంగా ముసిగింది. 11 రోజులుగా పూజలందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు.

    వినాయక మండపాలల్లో (Vinayaka mandapalu) భక్తులు పదకొండురోజులు వినాయకుడికి భక్తితో పూజలు చేశారు. అనంతరం ఆదివారం నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక చెరువులో గణనాథులను నిమజ్జనం చేశారు. శోభాయాత్రలో ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో ముందుకు కదిలాయి.

    ప్రభుత్వ శాఖలన్నీ ఏకతాటిపై..

    ముఖ్యంగా..రెవెన్యూ (Revenue Department), పోలీస్ (Police Department), విద్యుత్తు, మున్సిపల్, ఫైర్ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది పక్కా ప్రణాళికతో పనిచేశారు. దీంతో నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. కార్యక్రమానికి సహకరించిన వినాయక మండపాల నిర్వాహకులకు, భక్తులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలిపారు.

    More like this

    September 9 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 9 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 9,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    Free sewing machine training | వెల్లుట్లలో అందుబాటులోకి ఉచిత కుట్టుమిషన్ శిక్షణ.. 50 శాతం సబ్సిడీపై మిషన్​ల అందజేత

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Free sewing machine training : కామారెడ్డి Kamareddy జిల్లా ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల...

    Tirupati-Shirdi train | చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం సానుకూల స్పందన.. ఇకపై నిత్యం తిరుపతి – షిర్డీ రైలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tirupati-Shirdi train | తిరుపతి-షిర్డీ మధ్య నిత్యం ఎక్స్‌ప్రెస్‌​ రైలు నడపాలని ఆంధ్రప్రదేశ్​ Andhra Pradesh...