ePaper
More
    HomeతెలంగాణKaloji Literary Award | రచయిత్రి నెల్లుట్ల రమాదేవికి వరించిన ప్రజాకవి కాళోజీ సాహితీ పురస్కారం

    Kaloji Literary Award | రచయిత్రి నెల్లుట్ల రమాదేవికి వరించిన ప్రజాకవి కాళోజీ సాహితీ పురస్కారం

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Kaloji Literary Award | ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణ రావు Kaloji Narayana Rao పేరిట తెలంగాణ సర్కారు ఏటా సాహితీ పురస్కారం అందజేస్తోంది.

    ప్రతిష్ఠాత్మకమైన ఈ సాహితీ పురస్కారం – 2025 సంవత్సరానికి గాను కవయిత్రి, రచయిత్రి నెల్లుట్ల రమాదేవి Nellutla Ramadevi ఎంపికయ్యారు.

    ఈ మేరకు ఆమెకు ముఖ్యమంత్రి CM రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. భాషా సాంస్కృతిక శాఖ ద్వారా ఏటా ప్రతిష్ఠాత్మకమైన కాళోజీ నారాయణరావు సాహితీ పురస్కారం ప్రదానం చేస్తున్నారు.

    Kaloji Literary Award | అందెశ్రీ అధ్యక్షతన..

    ప్రజా కవి, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ Andesri అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల కమిటీ.. 2025 సంవత్సరానికి ప్రముఖ కవయిత్రి నెల్లుట్ల రమాదేవిని ఎంపిక చేసింది.

    కమిటీ ఎంపికను ఆమోదించిన ముఖ్యమంత్రి.. రమాదేవికి అభినందనలు తెలిపారు. సెప్టెంబరు 9, 2025 రవీంద్రభారతిలో జరిగే కాళోజీ జయంతి వేడుకలలో ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు.

    More like this

    Mancherial | యువతి ఆత్మహత్య.. విషయం తెలిసి బావిలో దూకిన ప్రియుడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mancherial మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ ప్రేమ జంట ఆత్మహత్య...

    Transco | ట్రాన్స్​కో వరంగల్​ ప్రాజెక్టు డైరెక్టర్​ మోహన్​రావుకు ఘనస్వాగతం

    అక్షరటుడే, ఇందూరు: Transco | జిల్లాకు మొదటిసారిగా వచ్చిన ట్రాన్స్​కో వరంగల్​ ప్రాజెక్టు (Transco Warangal Projects) డైరెక్టర్​...

    DEO Ashok | విద్యార్థి విజ్ఞాన్‌ మంథన్‌ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం

    అక్షరటుడే, ఇందూరు : DEO Ashok | విద్యార్థి విజ్ఞాన్‌ మంథన్‌ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో అశోక్‌...