ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​​ Bheemgal | అక్రమంగా ఇసుక తవ్వుతున్న వ్యక్తులపై కేసు నమోదు

    ​ Bheemgal | అక్రమంగా ఇసుక తవ్వుతున్న వ్యక్తులపై కేసు నమోదు

    Published on

    అక్షరటుడే, భీమ్​గల్: ​ Bheemgal | భీమ్​గల్​ మండలం బెజ్జోర గ్రామ శివారులో కప్పలవాగు (Kappalavaagu)లో ఇసుకను అక్రమంగా తవ్వుతున్న వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సందీప్ (SI Sandeep) తెలిపారు.

    బెజ్జోరా శివారులోని కప్పలవాగు నుంచి ఇసుకను జేసీబీలతో (JCB) ట్రాక్టర్లు నింపుతూ..తరలించే సమయంలో పోలీసులు దాడులు చేశారు. ట్రాక్టర్ యజమానులు ఈర్ల మహేందర్, మల్లెల స్వామి, దేశబోయిన రవికుమార్​లపై కేసు నమోదు చేసి, జేసీబీతో పాటు ట్రాక్టర్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్​కు తరలించామన్నారు.

    తదుపరి చర్యల నిమిత్తం ఏడీ మైన్స్​కు పంపనున్నట్లు ఆయన వివరించారు. భీమ్​గల్ మండలంలో అక్రమంగా ఇసుక, మొరం తరలిస్తే కఠినచర్యలు తప్పవని ఎస్సై సందీప్​ హెచ్చరించారు.

    More like this

    Attack on police vehicle | పోలీసు వాహనంపై రాళ్లతో దాడి.. అద్దాలు ధ్వంసం

    అక్షరటుడే, భీమ్​గల్ : Attack on police vehicle | వినాయక నిమజ్జన (Ganesh Immersion) శోభాయాత్రలో బందోబస్తు...

    MS Dhoni | యాక్ట‌ర్‌గా మారిన క్రికెట‌ర్ ధోనీ.. వైర‌ల్‌గా మారిన ‘ది చేజ్’ టీజ‌ర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: MS Dhoni | క్రికెట్‌లో త‌న బ్యాటింగ్‌తో మెరుపులు మెరిపించిన భార‌త జ‌ట్టు మాజీ కెప్టెన్...

    Red Sea | ఎర్ర సముద్రంలో తెగిన ఇంటర్నెట్ కేబుల్స్.. పాక్, మధ్యప్రాచ్య దేశాల్లో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Red Sea | ఎర్ర సముద్రంలో అండర్‌సీ ఇంటర్నెట్ కేబుల్స్ తెగిపోవడంతో పాకిస్థాన్‌ (Pakistan) సహా...