అక్షరటుడే, వెబ్డెస్క్ : APPSC | గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ను ఏపీపీఎస్సీ గురువారం విడుదల చేసింది. మే 3న తెలుగు, 4న ఇంగ్లిష్, 5న జనరల్ ఎస్సే, 6న హిస్టరీ, 7న పాలిటీ, కాన్స్టిట్యూషన్, 8న ఎకానమీ, డెవలప్మెంట్, 9న ఎస్సె, టెక్నాలజీ, పరీక్షలు జరగనున్నాయి. తిరుపతి, విజయవాడ, అనంతపురం, విశాఖపట్నంలోని 13 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి.
