ePaper
More
    HomeతెలంగాణDharpalli | కత్తెరతో మహిళపై దాడి.. ధర్పల్లిలో కలకలం

    Dharpalli | కత్తెరతో మహిళపై దాడి.. ధర్పల్లిలో కలకలం

    Published on

    అక్షరటుడే, ధర్పల్లి : Dharpalli | ధర్పల్లి(Dharpalli) మండల కేంద్రంలో మంగళవారం ఉదయం ఓ వ్యక్తి కత్తెరతో దాడి చేయడం కలకలం రేపింది.గ్రామంలోని ఎన్టీఆర్​ కాలనీ(NTR Colony)కి చెందిన వడ్ల గంగాధర్​ భార్య మూడేళ్లుగా కాపురానికి రావడం లేదు. దీనికి గ్రామానికి చెందిన భోజేశ్వర్ లక్ష్మి కారణమని ఆయన కోపం పెంచుకున్నాడు.

    ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఆమెను కత్తెర(Scissor)తో పొడిచాడు. అడ్డుగా వెళ్లిన మరో ముగ్గురిపై సైతం దాడి చేశాడు. స్థానికులు క్షతగాత్రులను నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి(Nizamabad Government Hospital)కి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

    More like this

    Asia Cup | పోరాడే ల‌క్ష్యాన్ని బంగ్లా ముందు ఉంచిన హాంకాంగ్.. అయిన‌ప్ప‌టికీ..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Asia Cup | ఆసియా కప్ 2025లో బంగ్లాదేశ్ విజయవంతమైన ఆరంభాన్ని నమోదు చేసుకుంది....

    defected MLAs | “సీఎం కండువా వేస్తే వేయించుకున్నాం.. మేము పార్టీ మారలేదు..!”

    అక్షరటుడే, హైదరాబాద్: defected MLAs : ఎన్నో నాటకీయ పరిణామాల తర్వాత తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు స్పందించారు....

    Doanld Trump | భార‌త ప‌ర్య‌ట‌న‌కు ట్రంప్‌.. క్వాడ్ సద‌స్సుకు హాజ‌ర‌య్యే అవ‌కాశం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Doanld Trump | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది న‌వంబ‌ర్‌లో ఇండియాకు...