ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Ex Minsister Mandava | బాధితులకు అండగా ఉంటాం: మాజీ మంత్రి మండవ

    Ex Minsister Mandava | బాధితులకు అండగా ఉంటాం: మాజీ మంత్రి మండవ

    Published on

    అక్షరటుడే, ధర్పల్లి: Ex Minsister Mandava | వరద నీటి కారణంగా ముత్యాల చెరువు (Mutyala cheruvu) ముంపునకు గురైందని మాజీ మంత్రి మాండవ వెంకటేశ్వరరావు అన్నారు. నష్టపోయిన బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వరద ముంపునకు గురైన పలు గ్రామాలను ఆయన ఆదివారం సందర్శించారు.

    వరదల కారణంగా ఎంత మేరకు నష్టపోయారనే విషయమై బాధితులను అడిగి తెలుసుకున్నారు. అధికార యంత్రాంగంతో మాట్లాడి బాధితులకు న్యాయం జరిగేలా తనవంతు కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తారాచంద్, మిట్టపల్లి గంగారెడ్డి, లోక్కిడి రాములు, పుప్పాల సుభాష్, సురేందర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

    More like this

    GPO | కొత్త జీపీఓలకు కౌన్సెలింగ్

    అక్షరటుడే, ఇందూరు: GPO | రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గ్రామపంచాయతీ అధికారుల (Gram Panchayat Officers) నియామకాలు చేపట్టింది....

    Malayalam Actress | మల్లెపూలు పెట్టుకున్నందుకు లక్ష రూపాయల ఫైన్: మెల్‌బోర్న్ ఎయిర్‌పోర్టులో న‌టికి షాక్!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Malayalam Actress | ప్రముఖ మలయాళ నటి నవ్యా నాయర్‌కి మెల్‌బోర్న్ ఎయిర్‌పోర్టులో ఊహించని...

    YS Raja Reddy | రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్న వైఎస్ రాజారెడ్డి?.. ఆ పర్యటనతో ఆసక్తికర చర్చలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : YS Raja Reddy | దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి...