ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిTelangana University | పార్ట్​టైం అధ్యాపకుల ఉద్యోగ భద్రతపై ప్రభుత్వం సానుకూలత: వీసీ

    Telangana University | పార్ట్​టైం అధ్యాపకుల ఉద్యోగ భద్రతపై ప్రభుత్వం సానుకూలత: వీసీ

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Telangana University | పార్ట్​టైం అధ్యాపకుల ఉద్యోగ భద్రతపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలంగాణ యూనివర్సిటీ వీసీ యాదగిరి రావు (Telangana University VC Yadagiri Rao) అన్నారు. గురువారం ఆయన భిక్కనూరు సౌత్ క్యాంపస్​లో (Bhikanoor South Campus) సమ్మె చేస్తున్న ఉద్యోగులతో మాట్లాడారు.

    త్వరలోనే ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ (Chairman of the Council of Higher Education) తమకు తెలిపారని వీసీ పేర్కొన్నారు. పార్ట్ టైం అధ్యాపకుల సమస్యలను పరిష్కరించడంలో తానెప్పుడూ ముందుంటానని చెప్పారు. వెంటనే సమ్మెను విరమించి విధులలో చేరాలని వారికి సూచించారు. కాగా.. వీసీ సూచన మేరకు అధ్యాపకులు సమ్మెను విరమించారు.

    More like this

    Dev Accelerator Limited | నేడు మరో ఐపీవో ప్రారంభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dev Accelerator Limited | ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ వ్యాపారంలో ఉన్న దేవ్‌ యాక్సిలరేటర్ కంపెనీ...

    Group-1 Exams | గ్రూప్​–1 పరీక్షలు.. హైకోర్టు తీర్పుపై అప్పీల్​కు వెళ్లాలని టీజీపీఎస్సీ నిర్ణయం!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Group-1 Exams | గ్రూప్​–1 పరీక్షలపై హైకోర్టు (High Court) తీర్పు వెలువరించిన విషయం...

    PM Modi | ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన మోదీ.. భార‌త్‌, అమెరికా స‌హ‌జ భాగ‌స్వాములన్న ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని మోదీ...