ePaper
More
    HomeతెలంగాణElectricity Department | నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలి

    Electricity Department | నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Electricity Department | వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని టీజీ ఎన్పీడీసీఎల్ (TGNPDCL) డైరెక్టర్ మధుసూదన్ తెలిపారు.

    జిల్లా కేంద్రంలోని పవర్ హౌస్​లో (Power House) మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలిపోయిన ట్రాన్స్​ఫార్మర్లను (Transformers) విద్యుత్​ శాఖకు చెందిన వాహనంలోనే తరలించి వెంటనే మరమ్మతులు చేసి తిరిగి అమర్చాలని సూచించారు.

    ప్రధానంగా జీరో విద్యుత్ ప్రమాదాల లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఎస్ఈ రాపల్లి రవీందర్, డీఈలు రమేష్, శ్రీనివాస్, రాజేశ్వరరావు, ఎస్ఏవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

    డైరెక్టర్ మధుసూదన్​కు స్వాగతం పలుకుతున్న ట్రాన్స్​కో అధికారులు, సిబ్బంది

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...