అక్షరటుడే, ఆర్మూర్ : MLA Prashanth Reddy | మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి (MLA Vemula Prashanth Reddy) తిరుమలకు వెళ్లారు.
ఈ సందర్భంగా మంగళవారం సతీసమేతంగా ఆయన వెంకటేశ్వరస్వామిని (Lord Venkateswara Swamy) దర్శించుకున్నారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పంటలు బాగా పండాలని.. నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నానని ఆయన పేర్కొన్నారు.