ePaper
More
    HomeతెలంగాణBodhan Mla Sudarshan Reddy | బోధన్​కు మూడు విద్యుత్ సబ్​స్టేషన్ల మంజూరు

    Bodhan Mla Sudarshan Reddy | బోధన్​కు మూడు విద్యుత్ సబ్​స్టేషన్ల మంజూరు

    Published on

    అక్షరటుడే, బోధన్​: Bodhan Mla Sudarshan Reddy | బోధన్​ నియోజకవర్గానికి మూడు విద్యుత్​ ఉపకేంద్రాలను మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే సుదర్శన్​ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని ఇరిగేషన్​ గెస్ట్​హౌస్​లో (Irrigation Guesthouse) ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని జాడి జమాల్పూర్ (Jadi Jamalpur)​, సాలూర మండలం, హనుమాన్​ ఫారంలకు విద్యుత్​ ఉపకేంద్రాలను మంజూరు చేశారు.

    ఈ సందర్భంగా జాడిజమాల్పూర్​ గ్రామస్థులు ఆయనను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ ఛైర్మన్​ తాహెర్​ బిన్​ హందాన్ (Taher bin Hamdan, Chairman of the Urdu Academy)​, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్​ రెడ్డి (DCC President Manala Mohan Reddy), ఏసీపీ శ్రీనివాస్ (ACP Srinivas)​, మున్సిపల్​ కమిషనర్​ వెంకట్ నారాయణ, ఏడీఈ కన్ స్ట్రక్షన్​ తోట రాజశేఖర్​, బోధన్​ టౌన్​ ఏఈ నాయిని కృష్ణ, శరత్​ రెడ్డి, గంగాశంకర్​, దాము, పులి శ్రీనివాస్​, జాడి జమాల్పూర్​ గ్రామస్థులు దేవదానం, శ్రీనివాసరావు, చిన్నయ్య పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యేను సన్మానించారు.

    More like this

    Dev Accelerator Limited | నేడు మరో ఐపీవో ప్రారంభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dev Accelerator Limited | ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ వ్యాపారంలో ఉన్న దేవ్‌ యాక్సిలరేటర్ కంపెనీ...

    Group-1 Exams | గ్రూప్​–1 పరీక్షలు.. హైకోర్టు తీర్పుపై అప్పీల్​కు వెళ్లాలని టీజీపీఎస్సీ నిర్ణయం!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Group-1 Exams | గ్రూప్​–1 పరీక్షలపై హైకోర్టు (High Court) తీర్పు వెలువరించిన విషయం...

    PM Modi | ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన మోదీ.. భార‌త్‌, అమెరికా స‌హ‌జ భాగ‌స్వాములన్న ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని మోదీ...