ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Pocharam project | పోచారం ప్రాజెక్టులోకి పెరుగుతున్న ఇన్​ఫ్లో

    Pocharam project | పోచారం ప్రాజెక్టులోకి పెరుగుతున్న ఇన్​ఫ్లో

    Published on

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Pocharam project | ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్ మండలాల వరప్రదాయిని పోచారం ప్రాజెక్టులోకి వరదనీరు వచ్చి చేరుతోంది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గాంధారి పెద్దవాగు, తాడ్వాయి భీమేశ్వరం వాగుల (Bhimeshwaram vaagu) ద్వారా ప్రాజెక్టులోకి వరద వస్తోంది. 120 క్యూసెక్కుల నీటిని ప్రధాన కాలువలోకి విడుదల చేస్తున్నారు. రెండు మండలాల్లో వేసిన 12వేల ఎకరాల పంటలకు సంరక్షించేందుకు నీటిని విడుదల చేస్తున్నట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు.

    ప్రస్తుతం ప్రాజెక్టులో నీటిమట్టం 20 అడుగులకు నీరు చేరుకుంది. కాగా.. ఇలాగే వర్షాలు కురిస్తే ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండి పొంగిపొర్లు అవకాశాలు ఉన్నాయి. దీంతో రెండు మండలాల్లో పంటలకు నీరందుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు వాగులు, ప్రాజెక్టుల వద్దకు ప్రజలెవరూ వెళ్లకూడదని నీటిపారుదల శాఖ అధికారులు, పోలీసులు సూచిస్తున్నారు.

    Latest articles

    CM Revanth Reddy | తెలంగాణ పురోభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నాం..: సీఎం రేవంత్​ రెడ్డి

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth Reddy | రాష్ట్ర పురోభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​...

    PM Modi | యువత కోసం రూ.లక్ష కోట్లతో కొత్త పథకం.. ప్రధాని మోదీ కీలక ప్రకటన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవం(Independence Day) సందర్భంగా...

    Tirumala | శ్రీవారి భక్తులకు అలర్ట్​.. 18న ఆర్జిత సేవా టికెట్ల విడుదల

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirumala | తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శనం చేసుకుంటారు. భక్తుల...

    Bheemgal | గంజాయి తరలిస్తున్న యువకుల అరెస్టు

    అక్షరటుడే, భీమ్​గల్ : Bheemgal | పట్టణంలో గంజాయిని తరలిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్​ చేశారు. సీఐ...

    More like this

    CM Revanth Reddy | తెలంగాణ పురోభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నాం..: సీఎం రేవంత్​ రెడ్డి

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth Reddy | రాష్ట్ర పురోభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​...

    PM Modi | యువత కోసం రూ.లక్ష కోట్లతో కొత్త పథకం.. ప్రధాని మోదీ కీలక ప్రకటన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవం(Independence Day) సందర్భంగా...

    Tirumala | శ్రీవారి భక్తులకు అలర్ట్​.. 18న ఆర్జిత సేవా టికెట్ల విడుదల

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirumala | తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శనం చేసుకుంటారు. భక్తుల...