ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​KA Paul | కూటమి సర్కారుపై కేఏ పాల్‌ సంచలన వ్యాఖ్యలు

    KA Paul | కూటమి సర్కారుపై కేఏ పాల్‌ సంచలన వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: KA Paul | ఏపీలోని కూటమి సర్కారుపై ప్రజాశాంతి పార్టీ(Praja shanti party) అధ్యక్షుడు కేఏ పాల్‌(KA Paul) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

    ప్రజల ప్రాణాలు పోతున్నా కూటమి సర్కారు పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. సింహాచలం ఆలయం(Simhachalam Temple)లో జరిగిన ఘటనపై స్పందించారు. గోడ కూలిన ఘటనలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. గతంలో తిరుపతిలోనూ తొక్కిసలాట(Tirupati Stampede) ఘటనలో ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. దర్శనాల కోసం టికెట్ల రూపేనా డబ్బులు తీసుకుని కోట్లు సంపాదిస్తున్నారని, అలాంటి సమయంలో ప్రజలకు సరిపడా సౌకర్యాలు కల్పించరా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆలయాలకు కూడా చర్చిల మాదిరిగానే కమిటీలు వేసి రాజకీయాలకు దూరంగా ఉంచాలని ఆయన డిమాండ్‌ చేశారు.

    More like this

    Indian origin man beheaded | అంత కసినా.. అమెరికాలో భారత సంతతి తల నరికి.. విసిరేశాడు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Indian origin man beheaded : అమెరికాలో ఒళ్లుగగుర్పొడిచే దారుణ ఘటన కలకలం రేపింది. భారత...

    Lorry hits | జాగింగ్ చేసి ఇంటికి వెళ్తుండగా ఢీ కొన్న లారీ.. ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు.. ఒకరికి సీరియస్

    అక్షరటుడే, కామారెడ్డి : Lorry hits : ఇద్దరు యువకులు రోజూ మాదిరిగానే జాగింగ్ కోసం బయలుదేరారు. జాగింగ్...

    Political crisis in Nepal | నేపాల్‌లో రాజకీయ సంక్షోభం.. మోడీ లాంటి బలమైన నాయకుడిని కోరుకుంటున్న యువత

    Political crisis in Nepal : నేపాల్‌లో Nepal రాజకీయ సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. జెన్‌ జెడ్‌ యువతరం...