ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిGP Worker | కరెంట్​ షాక్​తో జీపీ కార్మికుడి మృతి

    GP Worker | కరెంట్​ షాక్​తో జీపీ కార్మికుడి మృతి

    Published on

    అక్షరటుడే, ఎల్లారెడ్డి :GP Worker | కరెంట్​ షాక్​(Electric Shock)తో జీపీ కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన నాగిరెడ్డిపేట మండలం nagireddypet mandal ఆత్మకూర్​ గ్రామంలో చోటు చేసుకుంది.

    గ్రామానికి చెందిన ఎండీ బాబా(35) గ్రామపంచాయతీ (Gram Panchayat)లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మంగళవారం గ్రామంలో విద్యుత్ స్తంభాలకు లైట్లు పెడుతుండగా ప్రమాదవశాత్తు షాక్​కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. మృతుడికి భార్య కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

    More like this

    Helicopter to exam center | హెలికాప్టర్​లో ఎగ్జామ్ సెంటర్​కు స్టూడెంట్స్.. అద్దెకు తీసుకుని మరీ..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Helicopter to exam center : ఇటీవల ఓ విద్యార్థిని తాను చదివే విద్యాసంస్థకు గుర్రంపై...

    Lambodharudi laddu | 333 కిలోల లంబోధరుడి లడ్డూ.. రూ. 99 కే దక్కించుకున్న విద్యార్థి

    అక్షరటుడే, హైదరాబాద్: Lambodharudi laddu : గణేశ్​ నిమజ్జన శోభాయత్ర వేడుకగా కొనసాగుతోంది. హైదరాబాద్​లో వైభవంగా వినాయకుడి శోభాయాత్ర...

    Devotee collapses while dancing | వినాయక శోభాయాత్రలో విషాదం.. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన భక్తుడు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Devotee collapses while dancing : వివాహాలు, శుభకార్యాలు, ఊరేగింపులు.. వేడుక ఏదైనా DJ సౌండ్...