ePaper
More
    HomeజాతీయంKolkata | కోల్​కతా హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. 14 మంది సజీవ దహనం

    Kolkata | కోల్​కతా హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. 14 మంది సజీవ దహనం

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kolkata | కోల్​కతాలోని మెచువాపట్టి ప్రాంతంలో ఉన్న హోటల్ లో మంగళవారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం(Fire accident) సంభవించింది. ఈ ఘటనలో 14 మంది సజీవ దహనం అయినట్లు సీపీ మనోజ్ వర్మ(CP Manoj Verma)Kolkata’ తెలిపారు. ప్రాణ భయంతో కొందరు కిటికీల్లో నుంచి దూకే ప్రయత్నం చేశారు. భవనంలోని నాలుగో అంతస్తులో నుంచి దూకడంతో తీవ్ర గాయాలయ్యాయి.

    మరణించిన వారిలో 11 మంది పురుషులు, ఒక మహిళ, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మంగళవారం రాత్రి 8 గంటల 20 నిమిషాలకు ఆరంతస్తుల భవనంలో మంటలు రేగాయి. దీంతో పై అంతస్తులకు మంటలు వ్యాపించాయి. 10 అగ్ని మాపక వాహనాలు తీవ్రంగా శ్రమించి బుధవారం వేకువజామున 3.30 గంటలకు మంటల అదుపులోకి తెచ్చాయి.

    Latest articles

    Minister Seethakka | కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం..

    అక్షరటుడే, బాన్సువాడ: Minister Seethakka | కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్​ఛార్జి...

    Chevella | బర్త్​ డే పార్టీలో డ్రగ్స్​.. ఆరుగురు ఐటీ ఉద్యోగుల అరెస్ట్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chevella | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో డ్రగ్స్​ వినియోగం పెరిగిపోతుంది. పార్టీలు, పబ్​లు అంటూ...

    GP Secretaries | 15 మంది పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్‌.. 47 మంది ఎంపీవోలకు నోటీసులు.. ఎందుకో తెలుసా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : GP Secretaries | ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 15 మంది పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్​ చేసింది....

    Banswada | బాన్సువాడలో మరోసారి బయటపడ్డ వర్గపోరు

    అక్షరటుడే, బాన్సువాడ: Banswada | ఉమ్మడి జిల్లా ఇన్​ఛార్జి మంత్రి  సీతక్క (Ministser Seethakka) పర్యటనలో భాగంగా బాన్సువాడలో...

    More like this

    Minister Seethakka | కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం..

    అక్షరటుడే, బాన్సువాడ: Minister Seethakka | కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్​ఛార్జి...

    Chevella | బర్త్​ డే పార్టీలో డ్రగ్స్​.. ఆరుగురు ఐటీ ఉద్యోగుల అరెస్ట్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chevella | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో డ్రగ్స్​ వినియోగం పెరిగిపోతుంది. పార్టీలు, పబ్​లు అంటూ...

    GP Secretaries | 15 మంది పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్‌.. 47 మంది ఎంపీవోలకు నోటీసులు.. ఎందుకో తెలుసా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : GP Secretaries | ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 15 మంది పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్​ చేసింది....