ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Simhachalam | నిజరూపంలో దర్శనమిస్తున్న సింహాద్రి అప్పన్న

    Simhachalam | నిజరూపంలో దర్శనమిస్తున్న సింహాద్రి అప్పన్న

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Simhachalam | విశాఖ vishaka జిల్లా సింహాద్రి అప్పన్న appanna భక్తులకు నిజరూపంలో దర్శనమిస్తున్నారు. దీంతో వరాహ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకోవడానికి భారీ ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. స్వామివారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఓ వైపు జోరు వర్షం పడుతున్న భక్తులు స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. అనువంశిక ధర్మకర్తచ ఆలయ ఛైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు, కుటుంబ సభ్యులు అప్పన్న స్వామి నిజరూప తొలి దర్శనం చేసుకున్నారు. కాగా స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులపై గోడ కూలడంతో ఏడుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.

    More like this

    Bodhan | బోధన్​లో ‘ఉగ్ర’​ లింకుల కలకలం

    అక్షరటుడే, బోధన్​ : Bodhan | నిజామాబాద్​ జిల్లా బోధన్​లో ఉగ్రవాద లింకులు కలకలం సృష్టించాయి. కేంద్ర దర్యాప్తు...

    Supreme Court | నేపాల్, బంగ్లాదేశ్ అల్లర్లను ప్రస్తావించిన సుప్రీంకోర్టు.. మన రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నామన్న సీజేఐ గవాయ్

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Supreme Court | భారతదేశ రాజ్యాంగం అత్యంత గొప్పదని, దాన్ని పట్ల ఎంతో గర్వంగా...

    Kamareddy SP | విధుల్లో నిర్లక్ష్యం.. ఎస్సైపై సస్పెన్షన్​ వేటు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై ఎస్పీ రాజేష్​ చంద్ర కొరడా ఝులిపించారు....