ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Forest Department | బైరాపూర్​లో ఉద్రిక్తత.. పురుగుల మందు తాగిన రైతు

    Forest Department | బైరాపూర్​లో ఉద్రిక్తత.. పురుగుల మందు తాగిన రైతు

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్​ రూరల్​: Forest Department | మోపాల్ (Mopal)​ మండలలోని బైరాపూర్​లో (Birapur) ఉద్రిక్తత నెలకొంది. అటవీశాఖాధికారులు వేధిస్తున్నారని నిరసిస్తూ ఓ రైతు గడ్డిమందు తాగాడు.. వివరాల్లోకి వెళ్తే.. బైరాపూర్​ గ్రామంలో కొన్నిరోజులుగా పోడు భూములను సాగు చేస్తున్నారనే సమాచారంతో మంగళవారం అటవీశాఖాధికారులు అక్కడికి చేరుకున్నారు.

    భూముల్లో సాగు చేస్తున్న పంటను ధ్వంసం చేసేందుకు ఫారెస్ట్​ అధికారులు గడ్డిమందును తమ వెంట తీసుకెళ్లారు. దీంతో అధికారులను గ్రామంలోకి రానీయకుండా రైతులు నిరసన తెలిపారు.

    Forest Department | గడ్డిమందు తాగిన రైతు..

    ఫారెస్ట్​ అధికారులు, రైతులకు వాగ్వాదం చోటు చేసుకోగా.. ఇదే సమయంలో ఓ రైతు అధికారులు తీసుకొచ్చిన గడ్డిమందు తాగాడు. దీంతో అతడిని ఫారెస్ట్​ అధికారులు హుటాహుటిన జిల్లా కేంద్రంలోని జీజీహెచ్​కు (GGH Nizamabad) తరలించారు. కొన్నేళ్లుగా తాము పోడుభూములను సాగు చేసుకుంటున్నామని.. ఫారెస్ట్​ అధికారులు తమను వేధించడం సరికాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై ఫారెస్ట్​ అధికారులు దౌర్జన్యం చేస్తున్నారని వారు నిరసన తెలిపారు.

    READ ALSO  Cyber Warriors | ప్రతి పోలీస్ అధికారి సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపర్చుకోవాలి: సీపీ

    పురుగుల మందు తాగిన రైతును ఆస్పత్రికి తరలిస్తున్న గ్రామస్థులు

    బైరాపూర్​ గ్రామంలో నెలకొన్న ఉద్రిక్తత

    Latest articles

    Weather Updates | నేడు పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షం (Heavy Rain) కురిసే...

    Chahal – Dhanashree | చాహల్ – ధనశ్రీ విడాకుల వ్యవహారం.. సోషల్ మీడియాలో మళ్లీ హాట్ టాపిక్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Chahal - Dhanashree | టీమిండియా (Team India) స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ yuzvendra chahal,...

    Jyotirlinga Yatra | 16న జ్యోతిర్లింగాల యాత్ర ప్రారంభం.. భారత్​ గౌరవ్​ పేరిట ప్రత్యేక ప్యాకేజీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Jyotirlinga Yatra : జ్యోతిర్లింగాల దర్శనం చేసుకునేవారికి ఐఆర్సీటీసీ (IRCTC) శుభవార్త తెలిపింది. 'భారత్ గౌరవ్'...

    TTD | టీటీడీ సిబ్బంది ప్రైవేటు కార్యకలాపాలు.. ముగ్గురు సిబ్బందిపై చర్యలు

    అక్షరటుడే, తిరుమల: TTD : నిబంధనలు ఉల్లంఘిస్తున్న సిబ్బందిపై టీటీడీ కొరఢా ఝలిపిస్తోంది. తాజాగా ముగ్గురు ఉద్యోగులపై చర్యలు...

    More like this

    Weather Updates | నేడు పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షం (Heavy Rain) కురిసే...

    Chahal – Dhanashree | చాహల్ – ధనశ్రీ విడాకుల వ్యవహారం.. సోషల్ మీడియాలో మళ్లీ హాట్ టాపిక్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Chahal - Dhanashree | టీమిండియా (Team India) స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ yuzvendra chahal,...

    Jyotirlinga Yatra | 16న జ్యోతిర్లింగాల యాత్ర ప్రారంభం.. భారత్​ గౌరవ్​ పేరిట ప్రత్యేక ప్యాకేజీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Jyotirlinga Yatra : జ్యోతిర్లింగాల దర్శనం చేసుకునేవారికి ఐఆర్సీటీసీ (IRCTC) శుభవార్త తెలిపింది. 'భారత్ గౌరవ్'...