More
    Homeజిల్లాలునిజామాబాద్​Mendora | శ్రీరాంసాగర్​లో దూకేందుకు వెళ్లిన వ్యక్తి.. అడ్డుకున్న పోలీసులు

    Mendora | శ్రీరాంసాగర్​లో దూకేందుకు వెళ్లిన వ్యక్తి.. అడ్డుకున్న పోలీసులు

    Published on

    అక్షరటుడే, భీమ్​గల్: Mendora | శ్రీరాంసాగర్​లో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. పోలీసులు అతడిని రక్షించారు. ఈ ఘటన మెండోరా మండలంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. వర్ని మండలం అంతాపూర్ తండాకు చెందిన బొంతు మహేష్ కనిపించడం లేదని పేర్కొంటూ స్థానిక పోలీసుస్టేషన్​లో మిస్సింగ్ కేసు నమోదైంది.

    కాగా.. ఆయన పోచంపాడ్ ప్రాజెక్టులో ఆత్మహత్య చేసుకోవడానికి వస్తున్నాడని మెండోరా మండల ఎస్సై జాదవ్ సుహాసిని సమాచారం అందుకున్నారు. వెంటనే తమ సిబ్బందిని అప్రమత్తం చేశారు. ప్రాజెక్టుకు వెళ్లే అన్ని రోడ్లపైనా తనిఖీలు చేపట్టారు. పోచంపాడ్ ఎక్స్ రోడ్డు వద్ద మహేశ్​ను గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్టేషన్​కు తరలించి, కౌన్సిలింగ్ ఇచ్చారు. కుటుంబసభ్యులను పిలిపించి వారికి అప్పజెప్పారు.

    More like this

    Urea Shortage | యూరియా కొరతపై కాంగ్రెస్​ నాయకులు సమాధానం చెప్పాలి

    అక్షరటుడే, భీమ్​గల్ : Urea Shortage | యూరియా కొరతపై ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి (MLA Prashanth Reddy)...

    Armoor | పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రమేష్ జాన్

    అక్షరటుడే, ఆర్మూర్: Armoor | ఆర్మూర్ మండల పాస్టర్ అసోసియేషన్ (Armoor Mandal Pastors Association) నూతన కార్యవర్గ...

    Karnataka CM | అగ్గి రాజేసిన కర్ణాటక సీఎం.. మత మార్పిళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు

    అక్షర టుడే, వెబ్‌డెస్క్: Karnataka CM | వివాదాస్పద వ్యాఖ్యలతో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Karnataka CM Siddaramaiah)...