- Advertisement -
HomeతెలంగాణABVP Nizamabad | సామ జగన్మోహన్​ రెడ్డి సేవలు మరువలేనివి

ABVP Nizamabad | సామ జగన్మోహన్​ రెడ్డి సేవలు మరువలేనివి

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు:ABVP Nizamabad | బ్రిటిష్ పాలన నుంచి విముక్తి చేయడం కోసం ఏబీవీపీ నాయకుడు సామ జగన్మోహన్​ రెడ్డి(ABVP leader Sama Jaganmohan Reddy) బలిదానం చేశాడని.. ఆయన సేవలు మరువలేనివని ఏబీవీపీ ఇందూరు విభాగ్ శశిధర్ తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కవితా కాంప్లెక్స్​(Kavita Complex)లో జగన్మోహన్ రెడ్డి వర్ధంతిని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో నక్సలిజం పేరుతో కొందరు అరాచకాలు సృష్టిస్తున్న సమయంలో జాతీయ జెండా గౌరవం కోసం జగన్మోహన్ రెడ్డి తన ప్రాణాలర్పించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో నగర అధ్యక్షుడు వెంకటకృష్ణ, జోనల్​ ఇన్​ఛార్జి దుర్గా దాస్, ప్రేమ్, వాసు, విష్ణు, సాత్విక్, ఈశ్వర్, అభినవ్, సన్నీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News