ePaper
More
    HomeతెలంగాణCabinet | ముగిసిన కేబినెట్​ సమావేశం.. దానిపైనే ప్రధాన చర్చ..!

    Cabinet | ముగిసిన కేబినెట్​ సమావేశం.. దానిపైనే ప్రధాన చర్చ..!

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Cabinet : తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన సుదీర్ఘంగా కొనసాగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (Cabinet Meeting) ముగిసింది. మంత్రి శ్రీధర్​బాబు (Minister Sridhar Babu) మినహా మిగతా మంత్రులందరూ హాజరయ్యారు. ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది.

    గవర్నర్ వద్ద పెండింగులో ఉన్న బీసీ రిజర్వేషన్​ ఆర్డినెన్స్ (BC Reservation Ordinance) పైనా చర్చించినట్లు సమాచారం. దీనికితోడు కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram project) అక్రమాలపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక (Ghosh Commission report), గో సంరక్షణ విధానాలు (cow protection policies), గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ బిల్లు (gig workers welfare bill), రైతుల సమస్యలు (farmers’ problems), ఉచిత కరెంటు (free electricity), రేషన్ కార్డుల (ration cards) జారీ, పంటల బీమా (crop insurance), నూతన ప్రభుత్వ జూనియర్ కళాశాలల(new government junior colleges)కు పోస్టుల కేటాయింపు, MBBS సీట్ల కేటాయింపులో స్థానికత.. తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం.

    READ ALSO  Weather Updates | నేడు తెలంగాణకు వర్ష సూచన

    రిజర్వేషన్ల అంశం కొలిక్కి వచ్చాకే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై ఆర్డినెన్స్ జారీ కోసం రాష్ట్రపతిని కలవాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు.

    Latest articles

    PCC Chief | కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రూ. 8 లక్షలు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు.. సోషల్​ మీడియాలో ట్రోల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PCC Chief : తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మహేష్ కుమార్​ గౌడ్​ షాకింగ్​ గణాంకాలు...

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక...

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...

    Meenakshi natarajan | బీసీల తలరాత మార్చనున్న 42 శాతం రిజర్వేషన్లు : మీనాక్షి నటరాజన్

    అక్షరటుడే, ఆర్మూర్: బీసీల తలరాతను 42 శాతం రిజర్వేషన్లు మార్చనున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్...

    More like this

    PCC Chief | కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రూ. 8 లక్షలు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు.. సోషల్​ మీడియాలో ట్రోల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PCC Chief : తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మహేష్ కుమార్​ గౌడ్​ షాకింగ్​ గణాంకాలు...

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక...

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...