ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిNizamsagar | ఆరుబయట ఆటలతోనే ఆరోగ్యం

    Nizamsagar | ఆరుబయట ఆటలతోనే ఆరోగ్యం

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్​:Nizamsagar | ఆరుబయట ఆటలతో చిన్నారులకు ఆరోగ్యంతో పాటు ఆనందం కలుగుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లప్ప పటేల్(Mallappa Patel) అన్నారు. మంగళవారం పెద్దకొడప్​గల్​లోని కాటేపల్లిలో నిర్వహిస్తున్న క్రికెట్​ టోర్నీ(Cricket tournament)ని ప్రారంభించారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత రోజుల్లో చిన్నారులు, పెద్దలు ఫోన్లలోనే కాలక్షేపం చేస్తున్నారని, ఆరుబయట ఆటలాడితేనే(Outdoor Games) ఆరోగ్యమని పేర్కొన్నారు. ఆటల్లో ప్రతిభచూపి తల్లిదండ్రులకు, గ్రామానికి పేరు తేవాలని సూచించారు. ఆయన వెంట సింగిల్ విండో వైస్ ఛైర్మన్ గోకన్ గంగాగౌడ్, నాయకులు ఇస్మాయిల్ పటేల్, ఆకుల రాంచందర్, అప్రోజ్ పటేల్, సోంపేట రాందాస్ తదితరులు ఉన్నారు.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...