ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​Telangana EAPCET | నేటి నుంచి తెలంగాణ EAPCET.. నిమిషం నిబంధన అమలు

    Telangana EAPCET | నేటి నుంచి తెలంగాణ EAPCET.. నిమిషం నిబంధన అమలు

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Telangana EAPCET : తెలంగాణలో నేటి నుంచి EAPCET పరీక్షలు ప్రారంభం అయ్యాయి. రోజూ రెండు సెషన్లలో ఎప్‌సెట్ పరీక్షలు ఉండనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్ పరీక్షలు ఉంటాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్ లో పరీక్షలు జరగనున్నాయి. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు నో ఎంట్రీ నిబంధన కొనసాగుతోంది.

    రాష్ట్ర వ్యాప్తంగా 124 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. 2,19,420 మంది విద్యార్థులు ఇంజినీరింగ్‌ ప్రవేశపరీక్షకు హాజరుకానున్నారు. అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలను 86,101 మంది విద్యార్థులు రాయనున్నారు.

    More like this

    UPI limit increased | యూపీఐ సేవల్లో కీలక మార్పులు.. పర్సన్ టు మర్చంట్ పరిమితి రూ.10 లక్షలకు పెంపు..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: UPI limit increased : యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) సేవల్లో కీలక మార్పులు రానున్నాయి....

    Sharper Mind | మతిమరుపుతో బాధపడుతున్నారా.. ఇలా చేస్తే పాదరసంలాంటి మెదడు మీసొంతం

    అక్షరటుడే, హైదరాబాద్ : Sharper Mind | మారుతున్న జీవనశైలి, ఒత్తిడితో కూడిన పనుల వల్ల చాలా మంది...

    Collectorate building collapses | ఆదిలాబాద్​లో భారీ వ‌ర్షం.. కుప్ప‌కూలిన క‌లెక్ట‌రేట్ భ‌వ‌నం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Collectorate building collapses : ఆదిలాబాద్​ Adilabad లో భారీ వర్షం దంచికొడుతోంది. గురువారం (సెప్టెంబరు...