ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిDog Bite | మద్నూర్‌లో పిచ్చికుక్క స్వైరవిహారం..తొమ్మిది మందికి గాయాలు

    Dog Bite | మద్నూర్‌లో పిచ్చికుక్క స్వైరవిహారం..తొమ్మిది మందికి గాయాలు

    Published on

    అక్షర టుడే, నిజాంసాగర్​: Dog Bite | మద్నూర్‌ (Madnoor) మండలకేంద్రంలో సోమవారం పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. దాడిలో తొమ్మిది మంది గాయపడగా, ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

    దీంతో స్థానికులు బాధితులను వెంటనే మద్నూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి (Madnoor Government Hospital) తరలించగా.. అనంతరం మెరుగైన చికిత్స నిజామాబాద్‌ జిల్లా ఆస్పత్రికి (Nizamabad GGH) పంపించారు. పిచ్చికుక్క దాడిలో గ్రామానికి చెందిన ఎస్‌కె కాజామీయా, ఎస్‌కె అస్లం, బేబీ, ఈరేషం, ఎస్‌కె హార్బస్, లాలాగౌడ్, మోహన్, షేక్‌ అమన్, రాములు గాయాలపాలయ్యారు. కాగా.. గ్రామంలో కుక్కల బెడద నివారించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...