ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిMla Laxmi Kantha Rao | వన మహోత్సవంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి

    Mla Laxmi Kantha Rao | వన మహోత్సవంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్​: Mla Laxmi Kantha Rao | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వనమహోత్సవంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు. పెద్ద గొడప్​గల్​ మండలం జగన్నాథపల్లి గ్రామంలో శనివారం వనోమహోత్సవం–2‌025లో (Vanamahotsavam) భాగంగా మొక్కలు నాటారు.

    Mla Laxmi Kantha Rao |  మొక్కలతోనే భవిష్యత్తు..

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెట్లు పెంచితేనే భవిష్యత్తులో మానవుల మనుగడ సాధ్యమవుతుందన్నారు. ప్రతిఒక్కరూ ఒకమొక్కను నాటడాన్ని లక్ష్యంగా తీసుకుని ముందుకు వెళ్లాలన్నారు. కార్యక్రమంలో విద్యార్థులను భాగస్వాములను చేసి మొక్కలు నాటించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు (Forest Department), కాంగ్రెస్​ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Banswada | ఐలమ్మ ధైర్యసాహసాలు చిరస్మరణీయం : పోచారం

    అక్షరటుడే, బాన్సువాడ : Banswada | చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి (MLA Pocharam...

    Nepal | 11 ఏళ్ల బాలిక వ‌ల్ల నేపాల్ ప్ర‌భుత్వం కూలిందా.. ఉద్యమం ఉద్రిక్త‌త‌కి దారి తీయడానికి కార‌ణం ఇదే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal | నేపాల్‌లో జెన్‌ జెడ్‌ యువత ప్రారంభించిన ఉద్యమం ఊహించని రీతిలో ఉద్రిక్తతకు...

    Nara Lokesh | నేపాల్‌లో ఉద్రిక్త వాతావ‌ర‌ణం.. సూపర్ సిక్స్-సూపర్ హిట్ కార్యక్రమాన్నిర‌ద్దు చేసుకున్న నారా లోకేష్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | నేపాల్‌(Nepal)లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య అక్కడ చిక్కుకున్న తెలుగువారిని...