ePaper
More
    HomeజాతీయంPadma awards | రాష్ట్రపతి భవన్​లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం

    Padma awards | రాష్ట్రపతి భవన్​లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Padma awards | పద్మ అవార్డుల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్​లో మొదలైంది. పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేస్తున్నారు. కాగా.. 2025కు గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో తెలుగు వారికి ఏడు అవార్డులు దక్కిన విషయం తెలిసిందే. ఇందులో తెలంగాణ(Telangana)కు రెండు దక్కగా.. ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)కు ఐదు లభించాయి. తెలంగాణ నుంచి ప్రజా వ్యవహారాల విభాగంలో మందకృష్ణకు(పద్మశ్రీ), వైద్య విభాగంలో నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషన్ అవార్డులు వరించాయి.

    సినీ రంగం నుంచి నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్, ఏపీ నుంచి విద్య, సాహిత్యం విభాగంలో కేఎల్ కృష్ణ పద్మశ్రీ, కళారంగంలో నాగఫణి శర్మకు పద్మశ్రీ, విద్య, సాహిత్యం విభాగంలో రాఘవేంద్రచార్యకు పద్మశ్రీ, కళారంగంలో అప్పారావుకు పద్మశ్రీ లభించాయి. కాగా.. ఈ వేడుకకు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు హాజరయ్యారు.

    More like this

    Mirai Movie | మిరాయ్‌లో రాముడిగా ప్ర‌భాస్.. అస‌లు వాస్త‌వం ఏంటి?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mirai Movie | హనుమాన్‌ వంటి బ్లాక్‌బస్టర్ విజయంతో ఫుల్ ఫామ్‌లో ఉన్న యంగ్...

    Smart Ration Cards | స్మార్ట్ రేషన్ కార్డులతో పారదర్శకత పెంచే ప్ర‌య‌త్నం.. త‌ప్పుల‌ని స‌రిచేసుకునేందుకు డెడ్‌లైన్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Smart Ration Cards | ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం(AP Government) రేషన్ పంపిణీ విధానంలో పారదర్శకతను...

    Sachin Tendulkar | బీసీసీఐ అధ్య‌క్షుడిగా స‌చిన్ టెండూల్క‌ర్.. క్లారిటీ ఇచ్చిన ఎస్ఆర్‌టీ స్పోర్ట్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sachin Tendulkar | భారత క్రికెట్ పాలక సంస్థ బీసీసీఐ అధ్యక్ష పదవిలో కీలక...