ePaper
More
    HomeతెలంగాణMla Pocharam Srinivas Reddy | పండరీపూర్ విఠలేశ్వరుడిని దర్శించుకున్న పోచారం

    Mla Pocharam Srinivas Reddy | పండరీపూర్ విఠలేశ్వరుడిని దర్శించుకున్న పోచారం

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ:Mla Pocharam Srinivas Reddy | మహారాష్ట్రలోని పండరీపూర్​లో రుక్మిణి పాండురంగ విఠలేశ్వర స్వామి(Rukmini Panduranga Vithaleswara Swamy) ఆలయాన్ని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి దర్శించుకున్నారు. సోమవారం ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం విఠలేశ్వరుని భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన వెంట అంజిరెడ్డి, కృష్ణారెడ్డి తదితరులున్నారు.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...