ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​PDSU | పీడీఎస్​యూ నాయకుల ముందస్తు అరెస్ట్

    PDSU | పీడీఎస్​యూ నాయకుల ముందస్తు అరెస్ట్

    Published on

    అక్షరటుడే, డిచ్​పల్లి: PDSU | జిల్లాలో గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మ(Governor Jishnu Dev Verma) పర్యటన సందర్భంగా పీడీఎస్​యూ నాయకులను ముందస్తు అరెస్ట్​ చేశారు. నగరంలోని పీడీఎస్​యూ కార్యాలయం వద్ద బుధవారం ఉదయం వారిని అరెస్ట్​ చేసి నాలుగో టౌన్​కు తరలించారు. ఈ సందర్భంగా పీడీఎస్​యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్​, జిల్లా నాయకులు నిఖిల్​ మాట్లాడుతూ.. తెలంగాణ యూనివర్సిటీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

    PDSU | వర్సిటీలో సమస్యలెన్నో..

    తెయూ (Telangana University) ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్నాతకోత్సవానికి (Graduation ceremony) యూనివర్సిటీ విద్యార్థులను పిలవకపోవడం విచారకరమని వారన్నారు. ముఖ్యంగా యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలను వివరించేందుకు గవర్నర్​ను విన్నవించాలని భావించామన్నారు. తెయూలో ఇంజినీరింగ్ కోర్సులను తీసుకురావాలని, బాలికల హాస్టల్ నిర్మాణం, మౌలిక సదుపాయాలు కల్పించాలని వారు కోరారు. నూతన యూజీసీ(UGC) ముసాయిదాను వెనక్కి తీసుకోవాలని నాయకులు డిమాండ్​ చేశారు.

    More like this

    Nara Lokesh | నేపాల్‌లో ఉద్రిక్త వాతావ‌ర‌ణం.. సూపర్ సిక్స్-సూపర్ హిట్ కార్యక్రమాన్నిర‌ద్దు చేసుకున్న నారా లోకేష్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | నేపాల్‌(Nepal)లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య అక్కడ చిక్కుకున్న తెలుగువారిని...

    YS Jagan | చంద్రబాబు పాలనపై విరుచుకుపడ్డ జగన్​.. ప్రభుత్వం ఉందా అని ఆగ్రహం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : YS Jagan | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandra Babu)...

    India-Pakistan | మ‌రో నాలుగు రోజుల్లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌.. ఇంకా అమ్ముడుపోని టిక్కెట్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : India-Pakistan | అంతర్జాతీయ క్రికెట్‌(International Cricket)లో హై వోల్టేజ్‌గా పేరొందిన భారత్ vs పాకిస్తాన్...